తెలంగాణలో కొత్తగా 27 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 154కు చేరిన సంఖ్య..
Coronavirus Updates: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో 27 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. ఇందులో 128 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటిదాకా 17 మంది కోలుకున్నారు. ఇక ఇవాళ మరో ముగ్గురు కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనాతో ఇప్పటిదాకా 9 మంది మృతి చెందారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల […]
Coronavirus Updates: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో 27 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. ఇందులో 128 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటిదాకా 17 మంది కోలుకున్నారు. ఇక ఇవాళ మరో ముగ్గురు కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనాతో ఇప్పటిదాకా 9 మంది మృతి చెందారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కి చేరింది.
For More News:
మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..
కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..
కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..
కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!
ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..
ఆరు వారాల చిన్నారిని మింగేసిన కరోనా…
లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..
ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్తో సహా ఏడుగురికి నోటిసులు..
తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు. ఈరోజు మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 17 మంది కోలుకున్నారు. 128 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. pic.twitter.com/gg5gWRqbEE
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 2, 2020