జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ఆమోదం.. సీఎస్‌ పదవీ కాలం పొడిగింపు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలంటూ

జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ఆమోదం.. సీఎస్‌ పదవీ కాలం పొడిగింపు..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 2:54 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. అందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సీఎస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు కొనసాగించింది.

కాగా వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. గత నవంబర్‌లో ఆయనను ఆ స్థానం నుంచి బదిలీ చేయగా.. నీరబ్ కుమార్ ప్రసాద్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. ఇక నవంబర్ 13న జగన్ ప్రభుత్వం సీఎస్‌గా నీలం సాహ్నిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన సాహ్ని.. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన తరువాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 31తో సాహ్ని పదవీ కాలం ముగియాల్సి ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏపీ సీఎస్ పదవిలో సాహ్ని కొనసాగనున్నారు.

Read This Story Also: ‘కరోనా పోరు’పై ఏపీ ప్రభుత్వం పాట.. భాగమైన కాజల్, నిఖిల్, ప్రణీత..!

Latest Articles
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..