హైదరాబాద్, మార్చి 19: బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఆల్టైం రికార్డుకు చేరుకున్నాయి. ఎన్నడూ కనీవినని రీతిలో రోజురోజుకూ పైపైకి ధరలు ఎగబాకుతున్నాయి. అయితే నేటి ధరలు స్వల్పంగా పెరిగింది. మంగళవారంతో పోల్చితే ఈ రోజుకి స్వల్పంగా పెరిగింది. బుధవారం (మార్చి 19) ధరల విషయానికొస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.91,010 పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.82,510కు చేరుకుంది. 18 క్యారెట్లు తులం రూ.67,510కు పెరిగింది. ఇక కిలో వెండి ధర వంద రూపాయలు పుంజుకుని రూ.1,04,100కు చేరుకుంది. వెండి గ్రాము ధర రూ.104.10 పలుకుతోంది.
బంగారం ధర తులంకి నేడు రూ.10 పైకి ఎగబాకింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ.9001, 22 క్యారెట్ల బంగారం 8,251 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.6,751 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,010, 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.82,510, 18 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.67,510కు పెరిగాయి.
గుంటూరులో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,010, 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.82,510, 18 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.67,510కు పెరిగాయి.. ఇవే ధరలు కాకినాడ, నెల్లూరులో కూడా కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధరలు దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రూ.1,13,100, చెన్నైలో రూ.1,13,100, ముంబైలో రూ.1,04,100, ఢిల్లీలో రూ.1,04,100, బెంగళూరులో రూ.1,04,100 వద్ద కొనసాగుతుంది.
నోట్: ఈ ధరలు జీఎస్టీ, తరుగు కలపకుండా ఇచ్చినవి మాత్రమే. వీటిని చేర్చితే ధరల్లో మార్పులు వస్తాయి. గమనించగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.