తిరుమలలో భక్తుల రద్దీ

| Edited By:

Feb 19, 2019 | 8:45 AM

తిరుమల తిరుపతి శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశుడు సర్వదర్శనానికి భక్తులు 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 15 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్ల భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. సోమవారం స్వామివారిని 75,418 మంది భక్తులు దర్శించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ
Follow us on

తిరుమల తిరుపతి శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశుడు సర్వదర్శనానికి భక్తులు 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 15 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్ల భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. సోమవారం స్వామివారిని 75,418 మంది భక్తులు దర్శించుకున్నారు.