వేటకొడవళ్లతో పరస్పర దాడులు.. టీడీపీ కార్యకర్త మృతి

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తాడిపత్రి మండలం వీరాపురంలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం వేట కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నాయకుడు సిద్ధా భాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వైసీపీ నేత పుల్లారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వేటకొడవళ్లతో పరస్పర దాడులు.. టీడీపీ కార్యకర్త మృతి

Edited By:

Updated on: Apr 11, 2019 | 5:46 PM

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తాడిపత్రి మండలం వీరాపురంలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం వేట కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నాయకుడు సిద్ధా భాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వైసీపీ నేత పుల్లారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow Us