హైదరాబాద్: తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. వీరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వీరికి మంత్రిత్వ శాఖలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వాటి వివరాలు..
1) ఈటెల రాజేందర్ – వైద్య ఆరోగ్య శాఖ
2) జగదీశ్ రెడ్డి – విద్యా శాఖ
3) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వ్యవసాయ శాఖ
4) శ్రీనివాస్ గౌడ్ – ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
5) వేముల ప్రశాంత్ రెడ్డి – రవాణా, రోడ్లు, భవనాలు
6) తలసాని శ్రీనివాస యాదవ్ – పశు సంవర్ధకం
7) ఎర్రబల్లి దయాకర్ రావు – పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
8) కొప్పుల ఈశ్వర్ – సంక్షేమ శాఖ
9) చామకూర మల్లారెడ్డి – కార్మిక, ఉపాధి, మానవ వనరులు
10) అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – న్యాయ, పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖలు
ఆర్థిక శాఖ, ఇరిగేషన్, ఐటీ, మున్సిపల్ శాఖలను సీఎం తన దగ్గరే ఉంచుకున్నారు.