మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు.. ఆందోళనకు దిగిన ఆర్కే

| Edited By:

Apr 11, 2019 | 10:45 AM

మంగళగిరిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసనను తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు.. ఆందోళనకు దిగిన ఆర్కే
Follow us on

మంగళగిరిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసనను తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రికత్త నెలకొంది.