సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌.. ఏపీ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యం

మరో బృహత్‌ కార్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు

సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌.. ఏపీ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యం
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 2:17 PM

UPI based payment system in AP: మరో బృహత్‌ కార్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్ సహకారంతో ఇకపై సచివాలయాల్లో యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాల్లో  35 శాఖల్లో 543 రకాల సేవలను ప్రభుత్వం అందిస్తుండగా.. వినియోగదారులు అవసరమైతే డిజిటల్ పేమెంట్‌ ద్వారా చెల్లింపులను చేయొచ్చు. దీనిపై ఎన్‌పీసీఐ సీఈఓ మాట్లాడుతూ.. డిజిటల్ విధానంతో ముందుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ అని అన్నారు. రాష్ట్రాల సాయంతోనే డిజిటల్ భారత్‌ సాధ్యమవుతుందని.. ఇందుకోసం ముందడుగు వేసిన సీఎం వైఎస్ జగన్‌కి కృతఙ్ఞతలని దిలీప్ వెల్లడించారు.

Read More:

రిటైర్మెంట్‌ ప్రకటించాక ధోని, నేను చాలా ఏడ్చాము: రైనా

48 గంటల్లో మోడల్ హౌస్‌.. ఏపీలో తొలిసారి

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..