
Vijayawada Kanaka Durga: అక్టోబర్ 17 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఇక కరోనా నేపథ్యంలో టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈసారి అమ్మవారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నారు. కాగా దసరా నేపథ్యంలో రోజుకు 9 వేల మందికి దర్శనం కల్పించాలా…? లేక సంఖ్య పెంచాలా..? అన్న దానిపై దుర్గ గుడి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
అమ్మవారు ఏయే రోజు ఎలా దర్శనమివ్వనున్నారంటే:
ఇక 25వ తేదీన సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. దీంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.
Read More:
ప్రభాస్ మూవీకి అడ్వాన్స్ తీసుకోని దీపిక.. ఏం జరుగుతోంది..!
నెట్ఫ్లిక్లో ఈ సినిమాలు, వెబ్సిరీస్ని ఫ్రీగా చూడొచ్చు