కారు టైరు పేలి మోటార్ సైకిల్పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలిన ఘటన
ఆళ్లగడ్డ నుంచి సిరివెళ్లకు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకుల పైకి కారు పల్టీ
కారు బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
ఒకరికి తీవ్ర గాయాలు. సమాచారం అందుకున్న డి ఎస్ పి ఎ.రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.