‘ఓ బేబీ’ మూవీని తిలకించిన తెలంగాణ గవర్నర్
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్ నరసింహన్ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూశారు. ఈ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన […]
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్ నరసింహన్ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూశారు. ఈ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్షరీ సంయుక్తంగా నిర్మించాయి.
Honourable Telangana Governor ESL Narasimhan Garu has watched the special screening of @Samanthaprabhu2‘s #OhBaby with Family
Link ? https://t.co/AHHy9i9Y1n@nandureddy4u @SureshProdns @peoplemediafcy #TGVishwaprasad @vivekkuchibotla @gurufilms1 @MickeyJMeyer pic.twitter.com/JG24OR715O
— People Media Factory (@peoplemediafcy) August 6, 2019