నిఘా అధికారులే లక్ష్యంగా తాలిబన్ల దాడి… 14 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నింపిన ఓ కారులో వచ్చి.. గజనీ ప్రాంతంలో పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న నిఘా అధికారులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎనిమిది మంది నేషనల్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్‌)కు చెందిన వారు కాగా, నలుగురు పౌరులు ఉన్నారని అధికారులు […]

నిఘా అధికారులే లక్ష్యంగా తాలిబన్ల దాడి... 14 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 8:10 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నింపిన ఓ కారులో వచ్చి.. గజనీ ప్రాంతంలో పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న నిఘా అధికారులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎనిమిది మంది నేషనల్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్‌)కు చెందిన వారు కాగా, నలుగురు పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబన్లు ప్రకటించారు.

ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో రద్దీ ఉన్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుందని వివరించారు. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ ప్రతినిధి అరీఫ్‌ నూరీ నిర్ధారించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాలిబన్ ప్రతినిధులు, అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఖతార్‌ రాజధాని దోహాలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తాలిబన్ ఉగ్రవాదులు దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు.

Latest Articles
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్