పడిపోయినా వదల్లేదు.. రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. తాజాగా జహీరాబాద్ పట్టణంలో శ్రావణి అనే మహిళ మెడలోంచి దుండగులు మూడు తులాల బంగారు గొలుసును దారుణంగా లాక్కెళ్లారు. ఆమె కిందపడినా వదలకుండా గొలుసును తెంచారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రివేళ దొంగల సంచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ ఘటన జరిగి కొద్దిరోజులు కూడా కాకముందే, తాజాగా జహీరాబాద్ పట్టణంలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వేలో రోబో క్యాప్.. విధుల్లోకి అర్జున్
షారుఖ్ చేతికి రూ.13 కోట్ల వాచ్.. ఏమిటీ దీని స్పెషాలిటీ ??
కంటి ఆపరేషన్లు చేసే రోబో.. చైనా పరిశోధకుల అద్భుత సృష్టి
Follow Us
వైరల్ వీడియోలు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

