అధిక రిటర్న్స్ ఆశజూపి డాక్టర్ దంపతుల నుంచి రూ.3కోట్లు స్వాహా

Updated on: Dec 09, 2025 | 4:13 PM

వరంగల్‌లో ఓ డాక్టర్ దంపతులను సైబర్ నేరగాళ్లు రూ.3 కోట్లకు మోసం చేశారు. అధిక రిటర్న్స్ ఆశజూపి, మోనార్క్ ఫిన్ యాప్ ద్వారా పెట్టుబడులు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో 32 మంది వైద్యులు ఇలాంటి నకిలీ పెట్టుబడి పథకాలకు బలైపోయారని పోలీసులు గుర్తించారు. వరంగల్‌లో డాక్టర్లని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రూ.3 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారు.

వరంగల్‌లో డాక్టర్లని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రూ.3 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారు. అధిక రిటర్న్స్ ఆశజూపి ఆన్‌లైన్ పెట్టుబడి పథకాల పేరుతో ఒక డాక్టర్ దంపతుల నుంచి ఈ మొత్తాన్ని స్వాహా చేశారు. పెట్టుబడిపై 5 నుంచి 20 శాతం అదనపు రాబడి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ దంపతులను నమ్మించారు. మోనార్క్ ఫిన్ యాప్ అనే అప్లికేషన్ ద్వారా ఈ పెట్టుబడులను సేకరించినట్లు తెలిసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన తైవాన్ గ్రూప్ ప్రతినిధులు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి

డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Gold Price Today: మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా

Loading...
Unable to load recommendations.
Follow Us