చిత్తూరులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ కానిస్టేబుల్..!కారణం తెలిస్తే షాక్ అవుతారు..:Chittoor Woman constable video.

|

Aug 09, 2021 | 9:03 PM

చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెనుమూరు మండలం కార్తికేయపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న సుకన్య బలవన్మరణానికి పాల్పడింది.సుకన్య భర్త...

Follow us on