మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!

|

Jun 11, 2022 | 9:57 AM

టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు.

టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త, బంధువులు దారుణంగా కొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. అత్తింటివారి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!

Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ??

Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??

 

Follow us on