మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు.
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త, బంధువులు దారుణంగా కొట్టిన వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. అత్తింటివారి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!
Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ??
Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

