మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు.
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త, బంధువులు దారుణంగా కొట్టిన వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. అత్తింటివారి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!
Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ??
Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు
ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు
మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య

