మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు.
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త, బంధువులు దారుణంగా కొట్టిన వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. అత్తింటివారి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!
Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ??
Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

