ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక
గర్భిణీలకు సీమంత జరిపించడం, బిడ్డ పుట్టాక బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం సంప్రదాయం. ఇది మనుషుల విషయంలో సర్వసాధారణం. కానీ ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గోమాతకు వైభవంగా సీమంతం జరిపించారు. తాజాగా ఆ ఆవుకు దూడ పుట్టడంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
గర్భిణీలకు సీమంత జరిపించడం, బిడ్డ పుట్టాక బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం సంప్రదాయం. ఇది మనుషుల విషయంలో సర్వసాధారణం. కానీ ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గోమాతకు వైభవంగా సీమంతం జరిపించారు. తాజాగా ఆ ఆవుకు దూడ పుట్టడంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల గిత్త దూడకు ఉయ్యాల ఫంక్షన్ గ్రామస్తులు కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన నడింపల్లి వాసు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ఓ అవుకు వెంకటలక్ష్మి అనే పేరు నామకరణం చేసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయానికి దానంగా ఇచ్చారు. ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామి తోపాటు ఈ గోమాతను కూడా పూజించేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి
MLA వెడ్స్ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

