ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక
గర్భిణీలకు సీమంత జరిపించడం, బిడ్డ పుట్టాక బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం సంప్రదాయం. ఇది మనుషుల విషయంలో సర్వసాధారణం. కానీ ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గోమాతకు వైభవంగా సీమంతం జరిపించారు. తాజాగా ఆ ఆవుకు దూడ పుట్టడంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
గర్భిణీలకు సీమంత జరిపించడం, బిడ్డ పుట్టాక బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం సంప్రదాయం. ఇది మనుషుల విషయంలో సర్వసాధారణం. కానీ ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గోమాతకు వైభవంగా సీమంతం జరిపించారు. తాజాగా ఆ ఆవుకు దూడ పుట్టడంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల గిత్త దూడకు ఉయ్యాల ఫంక్షన్ గ్రామస్తులు కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన నడింపల్లి వాసు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ఓ అవుకు వెంకటలక్ష్మి అనే పేరు నామకరణం చేసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయానికి దానంగా ఇచ్చారు. ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామి తోపాటు ఈ గోమాతను కూడా పూజించేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి
MLA వెడ్స్ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

