బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
చైనాలో జరిగిన ఓ సంఘటనలో నర్సు నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు తన మధ్య వేలును కోల్పోయింది. ప్రసవానంతరం బొడ్డుతాడు కత్తిరించే క్రమంలో నర్సు పొరపాటున శిశువు వేలును కత్తిరించింది. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం నర్సును సస్పెండ్ చేయడంతో పాటు బాధితులకు రూ. 12.95 లక్షల పరిహారం అందించింది. శిశువుకు వేలును తిరిగి అతికించేందుకు శస్త్రచికిత్స జరిగింది.
చైనాలో నర్సు నిర్లక్ష్యం కారణంగా ఓ నవజాత శిశువు తన వేలును కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జూయి కౌంటీ పీపుల్స్ హాస్పిటల్లో డిసెంబర్ 25న ఓ మహిళకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగింది. ప్రసవానంతరం శిశువుకు బొడ్డుతాడు కత్తిరించే క్రమంలో, నర్సు పొరపాటున శిశువు మధ్య వేలును కత్తిరించింది. దీంతో పుట్టిన వెంటనే శిశువు తన వేలును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. శిశువు వేలును తిరిగి అతికించడం కోసం 300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం :
బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

