పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
పెళ్లి భోజనాల్లో మటన్ కూర వేయలేదని ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడ పెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. అక్కడితో గొడవ సద్దు మనిగిందనే అనుకన్నారంతా. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
పెళ్లి భోజనాల్లో మటన్ కూర వేయలేదని ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడ పెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. అక్కడితో గొడవ సద్దు మనిగిందనే అనుకన్నారంతా. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ వింత ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని సంబల్పూర్కు చెందిన యువతి, సుందర్గడ్కు చెందిన యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వధువు తరపువారు పెళ్లి విందులో రుచికరమైన రకరకాల వంటకాలు సిద్ధంగా పెట్టారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. అప్పుడే వచ్చిన పెళ్లి కొడుకు కుటుంబ సభ్యలు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. ఇక పెళ్లికి వచ్చిన వారంతా భోజనానికి ఎగబడ్డారు. మటన్ కూర ఉండటంతో అందరూ ఆవురావురమని తిన్నారు. చివరలో ఓ ఐదారుగురికి మాత్రం మటన్ ముక్క దక్కలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

