పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
పెళ్లి భోజనాల్లో మటన్ కూర వేయలేదని ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడ పెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. అక్కడితో గొడవ సద్దు మనిగిందనే అనుకన్నారంతా. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
పెళ్లి భోజనాల్లో మటన్ కూర వేయలేదని ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడ పెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. అక్కడితో గొడవ సద్దు మనిగిందనే అనుకన్నారంతా. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ వింత ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని సంబల్పూర్కు చెందిన యువతి, సుందర్గడ్కు చెందిన యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వధువు తరపువారు పెళ్లి విందులో రుచికరమైన రకరకాల వంటకాలు సిద్ధంగా పెట్టారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. అప్పుడే వచ్చిన పెళ్లి కొడుకు కుటుంబ సభ్యలు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. ఇక పెళ్లికి వచ్చిన వారంతా భోజనానికి ఎగబడ్డారు. మటన్ కూర ఉండటంతో అందరూ ఆవురావురమని తిన్నారు. చివరలో ఓ ఐదారుగురికి మాత్రం మటన్ ముక్క దక్కలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

