పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
పెళ్లి భోజనాల్లో మటన్ కూర వేయలేదని ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడ పెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. అక్కడితో గొడవ సద్దు మనిగిందనే అనుకన్నారంతా. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
పెళ్లి భోజనాల్లో మటన్ కూర వేయలేదని ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడ పెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. అక్కడితో గొడవ సద్దు మనిగిందనే అనుకన్నారంతా. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ వింత ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని సంబల్పూర్కు చెందిన యువతి, సుందర్గడ్కు చెందిన యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వధువు తరపువారు పెళ్లి విందులో రుచికరమైన రకరకాల వంటకాలు సిద్ధంగా పెట్టారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. అప్పుడే వచ్చిన పెళ్లి కొడుకు కుటుంబ సభ్యలు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. ఇక పెళ్లికి వచ్చిన వారంతా భోజనానికి ఎగబడ్డారు. మటన్ కూర ఉండటంతో అందరూ ఆవురావురమని తిన్నారు. చివరలో ఓ ఐదారుగురికి మాత్రం మటన్ ముక్క దక్కలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

