Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే..

Updated on: Sep 14, 2022 | 8:54 PM

70 ఏళ్లపాటు బ్రిటన్‌ రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో తుది శ్వాస విడిచారు.

70 ఏళ్లపాటు బ్రిటన్‌ రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో తుది శ్వాస విడిచారు. బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘ కాలం మహారాణిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసిన క్వీన్ ఎలిజబెత్‌-2కు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. క్వీన్ ఎలిజబెత్‌-II మూడుసార్లు భారత్‌లో పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె ఇండియాను సందర్శించారు. తన భారత పర్యటనల్లో భాగంగా.. క్వీన్ ఎలిజబెత్ ఢిల్లీ, ఆగ్రా, చెన్నై, ముంబై నగరాల్లో పర్యటించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ అందాలను వీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??

పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు

Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!

స్కూలుకి లేట్‌గా వచ్చారని టాయ్‌లెట్స్‌ కడిగించిన ప్రిన్సిపల్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

 

Published on: Sep 14, 2022 08:54 PM
Loading...
Unable to load recommendations.
Follow Us