అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో సెప్టెంబర్‌ 8 సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

|

Updated on: Sep 14, 2022 | 9:22 PM

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో సెప్టెంబర్‌ 8 సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సెప్టెంబర్‌ 7 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 30.96 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముంబై నగరంలో పిడుగు పడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ అయింది. ఓ భవనంపై పిడుగు పడుతుండగా.. ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు భయానకంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital News Round Up: ఊపేస్తున్న తార్‌మార్‌ సాంగ్‌ | రష్మికను దించేసిన చిన్నారి..లైవ్ వీడియో

TOP 9 ET News: స్పై యాక్షన్ డ్రామా ది ఘోస్ట్ 12 యాక్షన్ సీన్స్ |పొన్నియన్ సెల్వన్ నుంచి సాంగ్ విడుదల

Follow us
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??