ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

Updated on: Jan 16, 2026 | 4:20 PM

కోనసీమ జిల్లా ఎస్. యానాం ఆంధ్ర గోవా బీచ్‌లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. లక్షలాది మంది పర్యాటకులు తరలి వచ్చారు. పర్యాటకుల సౌకర్యార్థం రూ.5 కోట్లతో భారీ ఆడిటోరియం, రెస్టారెంట్ నిర్మించారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనంద రావు మాట్లాడుతూ బీచ్‌ను రాష్ట్రంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఉన్నామని తెలిపారు.

కోనసీమ జిల్లా ఎస్. యానాం ఆంధ్ర గోవా బీచ్‌లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. సముద్ర తీరానా జరిగిన ఈ వేడుకలకు లక్షలాది మంది పర్యాటకులు తరలి రావడంతో బీచ్ సందడిగా మారింది. పర్యాటకుల కోసం రూ.5 కోట్లతో భారీ ఆడిటోరియం, రెస్టారెంట్‌ను నిర్మించారు. రాత్రి పూట ప్రత్యేక లైనింగ్‌ను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగలో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక ఈవెంట్‌లను నిర్వహించారు. ఉదయం సూర్యోదయాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా వచ్చి ఆనందించేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయని పర్యాటకులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!

రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?

Published on: Jan 16, 2026 04:20 PM