500 మంది ఆడపిల్లలను చూసి శక్కెరొచ్చి పడిపోయిన పోరడు !!
ఇగో దవ్కాన్ల బెడ్డుమీద పడి కుసకుస ఉన్నడు సూడుర్రి..గీ పిలగాని గురించే ఇద్వార్ధంక చెప్పింది.. ఈ పిలగాడిట్ల దవ్కాన్ల బెడ్డుమీద ఎందుకు పడ్డడో ఎర్కేనా..?
ఇగో దవ్కాన్ల బెడ్డుమీద పడి కుసకుస ఉన్నడు సూడుర్రి..గీ పిలగాని గురించే ఇద్వార్ధంక చెప్పింది.. ఈ పిలగాడిట్ల దవ్కాన్ల బెడ్డుమీద ఎందుకు పడ్డడో ఎర్కేనా..? ఆడోల్లను చూసి సోయి తప్పి పడిపోయి దవ్కాన్ల శేరిక్ అయిండు. అర్రే అవద్దం అన్కుంటుర్రేమో నిజముల్లా.. ఈ పిలగాన్ది బీహర్లున్న నలందా అనే వూరు.. నిన్ననే ఆల్లకు ఇంటర్ పరీక్షలు షుర్వైనయ్యట.. అయితే 5వందల మంది ఆడోల్లున్న పరీక్ష సెంటర్ల మనీశ్ ప్రసాద్ అనే ఈ పిలగానికి సెంటర్ పడ్డదట. ఇగ హాల్ టిక్కెట్ పట్టుకోని పరీక్ష సెంటర్కు పోయి అంతమంది ఆడోల్లను ఒక్కతాన్నే చూశే వర్కు పోరన్కి కండ్లు తిర్గి శెర్కొచ్చిందట.. కింద వడి గిల గిల కొట్కుంటాంటే ఎంబటే సార్లు..మేడంలు అంబులెన్సును పిల్పిచ్చి దవ్కాన్ల శేరిక్ చేర్పిచ్చిండ్రట..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!
కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

