500 మంది ఆడపిల్లలను చూసి శక్కెరొచ్చి పడిపోయిన పోరడు !!
ఇగో దవ్కాన్ల బెడ్డుమీద పడి కుసకుస ఉన్నడు సూడుర్రి..గీ పిలగాని గురించే ఇద్వార్ధంక చెప్పింది.. ఈ పిలగాడిట్ల దవ్కాన్ల బెడ్డుమీద ఎందుకు పడ్డడో ఎర్కేనా..?
ఇగో దవ్కాన్ల బెడ్డుమీద పడి కుసకుస ఉన్నడు సూడుర్రి..గీ పిలగాని గురించే ఇద్వార్ధంక చెప్పింది.. ఈ పిలగాడిట్ల దవ్కాన్ల బెడ్డుమీద ఎందుకు పడ్డడో ఎర్కేనా..? ఆడోల్లను చూసి సోయి తప్పి పడిపోయి దవ్కాన్ల శేరిక్ అయిండు. అర్రే అవద్దం అన్కుంటుర్రేమో నిజముల్లా.. ఈ పిలగాన్ది బీహర్లున్న నలందా అనే వూరు.. నిన్ననే ఆల్లకు ఇంటర్ పరీక్షలు షుర్వైనయ్యట.. అయితే 5వందల మంది ఆడోల్లున్న పరీక్ష సెంటర్ల మనీశ్ ప్రసాద్ అనే ఈ పిలగానికి సెంటర్ పడ్డదట. ఇగ హాల్ టిక్కెట్ పట్టుకోని పరీక్ష సెంటర్కు పోయి అంతమంది ఆడోల్లను ఒక్కతాన్నే చూశే వర్కు పోరన్కి కండ్లు తిర్గి శెర్కొచ్చిందట.. కింద వడి గిల గిల కొట్కుంటాంటే ఎంబటే సార్లు..మేడంలు అంబులెన్సును పిల్పిచ్చి దవ్కాన్ల శేరిక్ చేర్పిచ్చిండ్రట..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!
కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

