AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్‌ నాశనం చేయొద్దు..

Telangana: రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్‌ నాశనం చేయొద్దు..

Shaik Madar Saheb
|

Updated on: Sep 16, 2025 | 1:33 PM

Share

రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్‌-1 ర్యాంకర్ల పేరెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్‌-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు.

రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్‌-1 ర్యాంకర్ల పేరెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్‌-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని గ్రూప్‌-1 ర్యాంకర్ల పేరెంట్స్‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రూప్‌-1 ర్యాంకర్ల పేరెంట్స్‌ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. గ్రూప్‌-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని.. తమకు మాకు న్యాయం చేయాలని.. గ్రూప్‌-1 ర్యాంకర్ల పేరెంట్స్‌ కోరారు.

ఇవి కూడా చదవండి

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం

Published on: Sep 16, 2025 01:28 PM