Telangana: రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దు..
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు.
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని.. తమకు మాకు న్యాయం చేయాలని.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ కోరారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

