Telangana: రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దు..
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు.
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని.. తమకు మాకు న్యాయం చేయాలని.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ కోరారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

