Telangana: రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దు..
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు.
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని.. తమకు మాకు న్యాయం చేయాలని.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ కోరారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

