5g Network: 5జీ ట్రయల్స్‌కు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చిన భారత ప్రభుత్వం… ( వీడియో )

|

May 08, 2021 | 9:13 PM

5g Network: భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక అడుగు పడింది. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎమ్‌టీఎన్‌ఎల్​కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Follow us on