Kadapa: తెల్లారి కల్లాపి జల్లుతూ బిత్తరపోయిన మహిళ.. ఎదురుగా కనిపించింది చూడగా
ఉదయాన్నే కల్లాపి జల్లుతున్న ఓ మహిళ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు బిత్తరపోయింది. ఆ సీన్ చూడగానే దెబ్బకు వణికిపోయింది. ఇదేంటి ఇక్కడ ఎవరు ఇలా చేశారు అని అనుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు
కడప జిల్లా బద్వేల్లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఐలమ్మ కాలనీలోని నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ముగ్గు వేసి వాటి మధ్యలో పసుపు కుంకుమ మిరపకాయలు నిమ్మకాయలు ఉండడంతో కాలనీ వాసులలో భయాందోళన నెలకొన్నాయి. ఎవరి మీద అయినా చేతబడి చేశారా అని కాలనీ వాసులు గుబులు చెందుతున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us
వైరల్ వీడియోలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

