గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు.. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం.. ( వీడియో )
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం(ఏప్రిల్ 1) కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన టీకా తీసుకున్నారు. సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: United Kingdom: ఇంటి గార్డెన్ లో కోట్ల ఏళ్ళ నాటి శిలాజాన్ని కనుగొన్న ఆరేళ్ల భారతీయ చిన్నారి.. ( వీడియో )
OLX Schame : Olx లో మోసపోయిన యాంకర్ వర్షిణి ఫ్రెండ్.. వీడియో షేర్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.
Latest Videos
Latest News