మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. అక్కడికి చేరుకున్న ఆయన జరుగుతున్న పనులను దగ్గర ఉండి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్య విషయాలను పంచుకున్నారు.