తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్టయ్యాయి. నేడు తొమ్మిదో రోజు కాగా, ఈ సెషన్కు ఇదే ఫైనల్ డే. ఈరోజు ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు. అందులో సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాలు నియంత్రణ బిల్లులు ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధిపై, ధరణి పోర్టల్పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధతపై సభలో చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి