నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ లోకేష్ వెంటే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్కు తీసుకెళ్లారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తోంది. అటు బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..