Statue Of Equality: ముచ్చింతలకు మోదీ.. అరేంజ్‌మెంట్స్ అదుర్స్.. లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Feb 05, 2022 | 4:48 PM

ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) శనివారం హైదరాబాద్‌ (Hyderabad) పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి (Ramanujacharya Sahasrabdi) వేడుకలతో పాటు పటాన్‌ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు


 

Follow us on