PM Modi: తగ్గేదెలే.. నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం.. ఫలితాలపై ప్రధాని మోదీ.. లైవ్ వీడియో

|

Mar 10, 2022 | 7:51 PM

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి అగ్రనేతలు సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.

Follow us on