జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నేడు పర్యటిస్తున్నారు. జనసేనాని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రను ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ రచ్చబండలోనే బాధిత రైతు కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ 175మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఈ సాయాన్ని స్వయంగా అందించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..