KCR: సిట్ నోటీసుల వేళ.. పొలం బాట పట్టిన కేసీఆర్

Edited By:

Updated on: Jan 30, 2026 | 6:38 PM

సిట్ నోటీసుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. తనకు మరోసారి నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఫామ్‌హౌస్‌కే పంపించాలని ఆయన సూచించారు. అయితే, సిట్ అధికారులు నోటీసులను నందినగర్‌లోని ఆయన నివాసానికి పంపారు. కేసీఆర్ ప్రస్తుతం తన పొలాలను పరిశీలిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నట్లు సమాచారం. సిట్ నోటీసుల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు మరొక్కసారి సిట్ నోటీసులు జారీ చేయాల్సి వస్తే వాటిని తన ఫామ్‌హౌస్‌కే పంపించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, సిట్ అధికారులు నిన్న నోటీసులను నందినగర్‌లోని ఆయన నివాసానికి అందజేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెప్టెన్‌ కుర్చీలో అందాల తారలు.. కథలు చెబుతామంటున్న హీరోయిన్లు

Salaar 2: సలార్‌ సీక్వెల్‌లో కదలిక.. అంతా శృతి వల్లనే అంటున్న డార్లింగ్‌ ఫ్యాన్స్

వైరల్‌ అవుతున్న పిక్‌.. సీతారామమ్‌ సీక్వెల్‌ సాధ్యమేనా

Toxic: కన్‌ఫర్మ్ చేసిన యష్‌.. చెర్రీ కోసమే వెయిటింగ్‌

Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా

Loading...
Unable to load recommendations.
Follow Us