KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి

Updated on: Jan 20, 2026 | 6:58 PM

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు పెరుగుతున్నాయని, ఆర్థికంగా, మానవతాపరంగా తీవ్ర నష్టం జరుగుతోందని కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ట్రంప్‌తో సహా పలువురు నేతల మౌనం, శాంతి పట్ల నిబద్ధత లేకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. శాంతి స్థాపన కోసం ప్రజలు ప్రార్థించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని, చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల వందల కోట్ల మందికి ఆహారం, ఆశ్రయం కొరవడుతోందని, ఆర్థికంగా దేశాలపై పెను భారం పడుతోందని కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 58 యుద్ధాలు జరుగుతున్నాయని, మూడు ట్రిలియన్ డాలర్ల యుద్ధ సామాగ్రి కొనుగోళ్లతో ప్రపంచ అప్పు 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు ప్రపంచ శాంతి పట్ల మౌనంగా ఉండటంపై ఆయన విమర్శలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రీన్‌లాండ్‌ కు సైనిక బలగాల తరలింపు

Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్‌ రిపోర్ట్

A.R. Rahman: ‘ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరు’

అందగత్తెల రీయూనియన్.. సందడి.. సందడి చేసిన ముద్దుగుమ్మలు

Loading...
Unable to load recommendations.
Follow Us