రఘువీరారెడ్డిని ఫాలో అవుతున్న దేశ నాయకులు.. పొలం బాట పట్టిన ఆ రాష్ట్ర మాజీ సీఎం..:Former CM Farming Video.

|

Aug 25, 2021 | 10:03 AM

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యవసాయ బాట పట్టారు. ప్రస్తుతం రామనగర తాలూకా కేతగానహళ్లిలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నారు. జొన్న, టొమాటో, బెండ, మిరపకాయి, కొబ్బరి, అరటి, వక్క పంటలు పండిస్తున్నారు. ఇవి కాక గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు...

Follow us on