Corona Effect in AP and Telangana: తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి… ( వీడియో )

|

Mar 22, 2021 | 5:39 PM

దేశవ్యాప్తంగా శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 67 శాతం పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 47,047 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయంటేనే వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు తెలుగు రాష్ట్రాలపై కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది...

Follow us on