Chandrababu Tour In Kadapa: ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు.. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన..(వీడియో)

|

Nov 23, 2021 | 5:11 PM

Nara Chanadrababu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా టీడీపీ ఆధ్వర్యంలో బృందాలు నిలబడాలని కోరారు.

Follow us on