Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )

|

May 20, 2021 | 1:09 PM

ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్‌లోని టాయిలెట్ శుభ్రంచేశారు. ఆయ‌న త‌న చేతులతో ఈ ప‌ని చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Follow us on