పొత్తులపై తెలంగాణలో రచ్చరచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఒకే అయిందని.. సీట్ల పంపకాలపై కూడా క్లారిటీ వచ్చిందన్న వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంతకాలం మేం చెబుతూ వచ్చిందే నిజమైందని, నిప్పు లేనిదే పొగ రాదని బీజేపీ నేతలంటున్నారు. పార్టీలో పొత్తుల ప్రస్తావనే రాకుండా ఎందుకీ రచ్చ అని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటే.. సింగిల్గానే ఎన్నికల్లో తలపడతామని బీఆర్ఎస్ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos