ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో అసెంబ్లీలో బిల్లుపెట్టే అంశంపైనా ఆలోచిస్తున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో టీడీపీ నేతల మాటల తమకు మ్యాండేట్ ఏమీ కాదని బొత్స ఎద్దేవా చేశారు.
Also Watch:
Viral Video: పాముల సయ్యాట.. పచ్చని పొదలలో అరుదైన దృశ్యం.. వీడియో వైరల్