AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్
కల్తీలిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన జోగి రమేష్ను వైసీపీ నేతలు పరామర్శించి, కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదంటూ సవాళ్లు విసిరారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులేనని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది, ఇది రాజకీయ వేడిని పెంచింది. కల్తీలిక్కర్ కేసులో 83 రోజుల జైలు జీవితం గడిపి ఇటీవలె బెయిల్ పై విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్ కు పరామర్శలు వెల్లువెత్తాయి.
కల్తీలిక్కర్ కేసులో 83 రోజుల జైలు జీవితం గడిపి ఇటీవలె బెయిల్ పై విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్ కు పరామర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆయనను పరామర్శించారు. పరామర్శల అనంతరం, వారు కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ కేసులు పెట్టి జోగి రమేష్ ను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలు కేసులకు బెదిరే రకం కాదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తమ అధినాయకుడు సైతం జైలు జీవితం గడిపినప్పటికీ భయపడలేదని, తోక ముడవలేదని గుర్తుచేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ
Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్
Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్
Top 9 ET: రాజాసాబ్ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

