Mann Ki Baat: మన్‌ కీ బాత్‌లో కరీంనగర్ ప్రస్థావన.. ప్రధాని మోదీ ఏం చేప్పారంటే?

Updated on: Nov 30, 2025 | 1:22 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో కరీంగనర్ గురించి ప్రస్తావించారు. కరీంనగర్‌లో ఉత్పత్తి చేసిన సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాధినేతలకు బహుకరించానని ప్రధాని తెలిపారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించానన్నారు. అలాగే కరీంనగర్‌లో రూపుదిద్దుకున్న పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను.. ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ మన్‌బాత్‌లో తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలోని వివిధ అంశాలను ఆయన ఈ కార్యక్రమ ద్వారా ప్రజలతో పంచుకుంటారు. తన అనుభవాలను ప్రజలకు చేరవేస్తారు. అయితే తాజాగా నవంబర్ 30 ఆదివారం ఆయన తన128 వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు. కరీంనగర్‌లో ఉత్పత్తి చేసిన సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాధినేతలకు బహుకరించానని ప్రధాని తెలిపారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించానన్నారు. అలాగే కరీంనగర్‌లో రూపుదిద్దుకున్న పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను.. ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ మన్‌బాత్‌లో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.