రిషబ్‌ శెట్టి ముంబై సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు వీడియో

Updated on: Oct 12, 2025 | 1:11 PM

కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో ₹509 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ విజయానందంలో స్టార్ యాక్టర్ రిషబ్‌ శెట్టి ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రిషబ్‌ శెట్టి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాంతారా చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ అనూహ్య విజయంతో స్టార్ యాక్టర్ రిషబ్‌ శెట్టి ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నారు. సినిమా విజయానందాన్ని ఆస్వాదిస్తూ, రిషబ్‌ శెట్టి తాజాగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలో రిషబ్‌ శెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయాధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రిషబ్‌ శెట్టి చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో