Rajahmundry: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతులమీదగా రాజమండ్రి విమానాశ్రయ న్యూ టర్మినల్ ఓపెనింగ్..
తూర్పుగదావరిజిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.వేద మంత్రోత్సారణ మద్య శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది..సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ,ఎంపి భరత్ , మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే జక్కంపూడి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.
తూర్పుగదావరిజిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.వేద మంత్రోత్సారణ మద్య శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.. సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ,ఎంపి భరత్ , మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే జక్కంపూడి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.. ఎయిర్పోర్ట్లో టెర్మినల్ శంకుస్థాపనతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ కు మరింత గుర్తంపు రానుంది.. మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

