AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

Phani CH
|

Updated on: Sep 25, 2025 | 8:14 PM

Share

మియాపూర్ లోని రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో 39 ఏళ్ల సంధీప్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎనిమిది నెలలుగా డ్రగ్స్ చికిత్స తీసుకుంటున్న సంధీప్ ని నల్లగొండకు చెందిన ఆదిల్ మరియు బార్కాస్ కు చెందిన సులేమాన్ అనే ఇద్దరు వ్యక్తులు చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆదిల్ మరియు సులేమాన్ కూడా అదే కేంద్రంలో మూడు నెలలుగా చికిత్స పొందుతున్నారు.

మియాపూర్ లోని రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో ఓ దారుణ హత్య జరిగింది. 39 ఏళ్ల సంధీప్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సంధీప్ ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ళకు చెందినవాడు. ఎనిమిది నెలలుగా డ్రగ్స్ కి అలవాటుపడి చికిత్స పొందుతున్నాడు. పోలీసుల విచారణలో నల్లగొండకు చెందిన ఆదిల్ మరియు సులేమాన్ లు సంధీప్ హత్యకు కారణమని తేలింది. ఆదిల్ మరియు సులేమాన్ కూడా రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాదాపూర్ లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్

Nirmal: బాసర దగ్గర మహోగ్రరూపం దాల్చిన గోదావరి

కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం

రేపటి నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత