హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

|

Apr 26, 2024 | 6:43 PM

హైదరాబాదీలకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది మెట్రో. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తోంది. మరీ ముఖ్యంగా వేసవిలో బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందిగా ఫీలవుతున్న ప్రయాణికులు తక్కువ ఖర్చులో ఎంచక్కా ఏసీలో ప్రయాణిస్తున్నారు. ఇక ప్రయాణికుల అవసరాలతో పాటు మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెట్రో సమయాలను పొడగిస్తుంటారు మెట్రో అధికారులు.

హైదరాబాదీలకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది మెట్రో. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తోంది. మరీ ముఖ్యంగా వేసవిలో బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందిగా ఫీలవుతున్న ప్రయాణికులు తక్కువ ఖర్చులో ఎంచక్కా ఏసీలో ప్రయాణిస్తున్నారు. ఇక ప్రయాణికుల అవసరాలతో పాటు మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెట్రో సమయాలను పొడగిస్తుంటారు మెట్రో అధికారులు. ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో మెట్రో వేళలు పొడిగించింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడయంలో మ్యాచ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, బెంగళూరు జట్ల మధ్య సాయంత్రం మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. సాధారణంగా రాత్రి 10 గంటలకు చివరి మెట్రో ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !! వైరల్‌ అవుతున్న వీడియో

నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు

Follow us on