Vizag: వరి కోస్తుండగా పొలంలో ఏదో అలికిడి.. రైతులు వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్
పంట ఏపుగా పెరిగిందని.. వరి కోసేందుకు వచ్చారు రైతులు. ఇక ఆ పనులు చేస్తుండగా.. ఏదో అలికిడి వినిపించింది. ఏంటని చూడగా.. దెబ్బకు దడుసుకుని అమ్మబాబోయ్.! భయంతో పరుగో పరుగు బయటకు.. ఇంతకీ ఏం జరిగిందో చూస్తే.. ఈ స్టోరీ చదివేయండి..
పాము అంటే ఎవరికి భయం ఉండదు. ఆమడదూరంలో కనిపించినా కూడా.. మన గుండె గుభేల్ అంటుంది. మరి దగ్గరకు వస్తే.. అప్పుడు మన గుండె ప్యాంట్లోకి జారిపోతుంది. సరీసృపాలలో పైథాన్ భారీగా కాయంతో ఉంటుందని అంటారు. సరిగ్గా అలాంటి ఓ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రాజాం మండలం పొనుగుటివలస పొలాల్లో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. వరి కోస్తుండగా రైతులకు కొండచిలువ కనిపించడంతో దెబ్బకు దడుసుకున్నారు. భయాందోళనకు గురై రైతులు పరుగులు పెట్టారు. అయితే కొందరు రైతులు మాత్రం కర్రల సాయంతో కొండచిలువను పక్కనున్న పొదల్లో విడిచిపెట్టారు.
Published on: May 03, 2025 09:15 PM
Follow Us
వైరల్ వీడియోలు
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
Latest Videos
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

