Farmers Protest Live:కేంద్రం, రైతుల మధ్య తొమ్మిదో దఫా చర్చలు..మరోసారి అసంతృప్తి.. ఈ నెల 19న నెక్స్ట్ సమావేశం.

|

Jan 15, 2021 | 6:31 PM

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతు సంఘాల మధ్య తొమ్మిదో విడత చర్చలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ సమావేశం జరుగుతుండటంతో.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు.

Follow us on